ప్రభాస్ కూడా సోషల్ మీడియా ద్వారా .. ' అమితాబ్ బచ్చన్ సర్ తో స్క్రీన్ పంచుకోవాలనే నా కల ఎట్టకేలకు నెరవేరబోతోంది అంటూ ప్రభాస్ సంతోషం వ్యక్తం చేసారు. ఈ సినిమాలో ప్రభాస్ జంటగా దీపికా పదు కొణి నటించనున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ తో ఆదిత్య 369 సైన్సు ఫిక్షన్ మూవీ తీసిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మెంటార్ గా వ్యవహరించనున్నారు.
ప్రభాస్ కూడా సోషల్ మీడియా ద్వారా .. ' అమితాబ్ బచ్చన్ సర్ తో స్క్రీన్ పంచుకోవాలనే నా కల ఎట్టకేలకు నెరవేరబోతోంది అంటూ ప్రభాస్ సంతోషం వ్యక్తం చేసారు. ఈ సినిమాలో ప్రభాస్ జంటగా దీపికా పదు కొణి నటించనున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ తో ఆదిత్య 369 సైన్సు ఫిక్షన్ మూవీ తీసిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మెంటార్ గా వ్యవహరించనున్నారు.
No comments:
Post a Comment